హైదరాబాద్ లో కలకలం.. అర్ధరాత్రి భారీ చోరీ!
హైదరాబాద్ నగర శివార్లలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు బీరువా పగలగొట్టి 20 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది.