ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ హైదరాబాద్ లో తన క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ తో జరిగిన చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. దీని ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ హైదరాబాద్ లో తన క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ తో జరిగిన చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. దీని ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.