కలియుగ దైవం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
కలియుగ దైవం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.