పోలవరం ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి ఈరోజు పరిశీలించారు. డయాఫ్రం వాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి ఈరోజు పరిశీలించారు. డయాఫ్రం వాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.