ఓ దొంగ ఏకంగా ఏటీయం మిషన్ ను జేసీబీతో పెకిలించుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు సిసిటీవీలో రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఈ వింత ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఓ దొంగ ఏకంగా ఏటీయం మిషన్ ను జేసీబీతో పెకిలించుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు సిసిటీవీలో రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్రలో జరిగిన ఈ వింత ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.