టీమిండియా ఘన విజయం.. రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ!

నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగగా, బౌలర్లు చివరి ఓవర్లలో రాణించారు. ఈ విజయంతో సిరీస్ భారత్ వశమైంది. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a Comment